జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద 81.35 కోట్ల మంది పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను సరఫరా చేస్తున్నట్టు ఒకవైపు గొప్పగా ప్రకటించుకొంటున్న బీజేపీ ప్రభుత్వం మరోవైపు గిరిజనులపై ఉక్కుపాదం మోపుతున్నది.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు బ్యాంకులు చేస్తున్న పొరపాట్లను గుర్తించి, మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.217 కోట్లు వెనక్కి ఇచ్చేలా చేశారు. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షలకు పైగా మహిళా సంఘాలకు లబ్ధి
సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అర్హులైన ఉద్యోగుల కోసం అధిక పింఛన్పై ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) తాజాగా ఓ సర్క్యులర్ను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ఉంటేనే ఆన్లైన్లో దరఖాస్తు చేస
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతున్నది. మంగళవారం ఉదయం నుంచి డ్యాం ఐదు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల విద్యుదుత్పత్తి నుంచి 37,936, సుంకేసుల నుంచి 33,656 క్�
అవసరమైన దానికంటే అధికంగా నీళ్లు తీసుకోవడం వల్ల శరీరం ‘ఇన్టాక్సికేషన్'కు గురవుతుంది. అంటే అధిక మోతాదులో తీసుకునే నీళ్లను కిడ్నీలు సమర్థంగా వడపోయలేవు. దీనివల్ల మన శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయ�