ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష హాల్టికెట్లను ఇంటర్బోర్డు శనివారం విడుదల చేసింది. పరీక్ష ఫీజు చెల్లించిన 4.12 లక్షల మంది విద్యార్థుల హాల్టికెట్లను వెబ్సైట్లో పొందుపరిచింది.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఏ (ఓరియంటల్ లాంగ్వేజెస్) పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడిగించినట్లు ఓయూ పరీక్షల విభాగం, కంట్రోలర్ ప్రొ. రాములు తెలిపారు. ఈ కోర్సులకు సంబంధించి మొదటి, మూడో సెమిస్టర్�
ఇంటర్ పరీక్షాకేంద్రాలు ఈ ఏడాది పెరగనున్నాయి. అదనంగా 32 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగిన దృష్ట్యా పరీక్షాకేంద్రాలను పెంచాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫీజును స్వీక రించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. మాస్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్