తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టి ప్లాట్లు కొనుగోలు చేస్తే ప్రతి నెలా 4శాతం లాభాలు చెల్లిస్తామంటూ కొందరిని, డబుల్ గోల్డ్ స్కీమ్ కింద పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే పెట్టుబడికి రెట్టింపు చెల్లిస్తా
యూఎస్ఏలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ కోసం అడ్మిషన్ ఇప్పిస్తామంటూ ఓ వ్యక్తి నుంచి రూ. 3.25కోట్లు వసూలు చేసి మోసం చేసిన భార్యాభర్తలను సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశ�
‘నా వద్ద కోట్ల రూపాయల విలువ చేసే ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు వంటి స్థిరాస్తులు ఉన్నాయి. నాకు ఆర్థికంగా సహాయం చేసే.. మీ పెట్టుబడికి రెట్టింపు రాబడి ఇస్తానం’టూ...ఓ కిలాడి లేడీ అమాయకులను మోసం చేసి..
ఆర్థిక నేరాల కట్టడికి సైబరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ కమిషనరేట్లో ప్రత్యేకంగా ఈవోడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం) ఠాణా ఏర్పాటైంది. గతంలో ఏవైనా ఆర్థిక నేరాలు జరిగితే స్థానిక
లాభాల ఎరచూపి ప్రజల నుంచి రూ.10 కోట్లు సేకరించిన ఓ సంస్థ ఆ తర్వాత బోర్డు తిప్పేసింది. మోసపోయినట్టు గుర్తించిన బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితులు పరారీలో