పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అదనపు బ్యాలెట్ యూనిట్లు జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్కు బుధవారం చేరుకున్నాయి. ఈ మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా రిటర్నింగ్ �
శానసనభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరుగుతుందని, అందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ�
ములుగుటౌన్ : కలెక్టరేట్ కార్యాలయంలో చేపట్టిన ఈవీఎం గోదాం నిర్మాణం అన్ని హంగులతో తుది దశకు చేరిందని కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య అన్నారు. నిర్మాణంలో ఉన్న ఈవీఎం గోదాంలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా �
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ ఆసిఫాబాద్ : ఓటరు జాబితా సంక్లిప్త సవరణ 2022 కార్యక్రమాన్ని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ శశాం�
కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ.వి.ఎం. ల మొదటి స్థాయి (ఫస్ట్ లెవల్ చెకింగ్) తనిఖీ చేసినట్లు జిల్లా కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. సోమవారం వివిధ రాజకీయ పార్�
ఈవీఎం గోడౌన్లు | ల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖాన ఆవరణలో నిర్మిస్తున్న ఈవీఎం గోడౌన్ నిర్మాణ పనులను రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సీఈఓ శశాంక్ గోయల్ సోమవారం పరిశీలించారు. సెప్టెంబర్ 30లోగా పనులు పూర్తి చేయాలని అధ�