జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇంటర్బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. మూల్యాంకన కేంద్రాల్లో తొలిసారిగా ఆధార్బేస్డ్ బయోమెట్రిక్ హాజరును అమలుచేయాలని నిర్ణయించింది.
ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల 20న ముగియనున్నది. ఇప్పటికే పలు సబ్జెక్టుల మూల్యాంకనం పూర్తయింది. ఇంకా సంస్కృతం, ఇంగ్లిష్ సహా మరికొన్ని సబ్జెక్టుల పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉన్నది.
ఇంటర్ సమాధాన పత్రాల మూ ల్యాంకన విధులకు లెక్చరర్లు డుమ్మా కొట్టారు. ఈ విషయాన్ని అధికారులు సీరియస్గా తీసుకొన్నారు. లెక్చరర్లను రిలీవ్ చేయని ప్రిన్సిపాళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
పరీక్ష ఫలితాల్లో పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అమల్లోకి తెస్తున్నది. ఇప్పటివరకు పీజీ కోర్సుల్లోనే ఆన్లైన్ ఈ-వాల్యూయేషన్ ఉండగా, బీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ అమలుచేస్తూ నిర్ణయం తీస�
గడిచిన 20 నెలల్లో కరోనా మహమ్మారి ప్రభావంతో మనలో చాలామంది ఆర్థిక స్థితిగతులు తలకిందులయ్యాయి. ఇకపై ఈ మహమ్మారితో సహజీవనం తప్పదని నిపుణులూ హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రమశిక్షణతో, పద్ధతిగా మదు�
సిద్దిపేట అర్బన్ : ఇంటర్మీడియెట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సిద్దిపేటలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నందుకు ఇంటర్ విద్య జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం సీఎం కేసీఆర�