తమిళనాడుకు చెందిన శ్రీవారు మోటర్స్.. గురువారం తమ ప్రీమియం ఎలక్ట్రిక్ మోటర్సైకిల్ ప్రాణ 2.0 మాడల్ను ఆవిష్కరించింది. చెన్నై ఎక్స్షోరూం ప్రకారం దీని ధర రూ.2,55,150. సింగిల్ చార్జింగ్పై 150 కిలోమీటర్లదాకా ప్�
బెంగళూరుకు చెందిన ఈవీ బైకుల తయారీ సంస్థ రీవర్..హైదరాబాద్లో తన తొలి స్టోర్ను బుధవారం ప్రారంభించింది. వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్లో కంపెనీకి చెందిన అన్ని రకాల వాహనాలు అందుబ
TVS E- Scooter | ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్...ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లోకి అడుగుపెట్టింది. టీవీఎస్ ఎక్స్ పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్ ప్రారంభ ధరను రూ.2.50 లక్షలుగా నిర్ణయించింది. 4.44 కిలోవాట�
సబ్సిడీల దుర్వినియోగం ఆరోపణల వ్యవహారం ఇప్పుడు దేశీయ విద్యుత్తు ఆధారిత (ఈవీ) ద్విచక్ర వాహన తయారీ పరిశ్రమను కుదిపేస్తోంది. పలు ఈవీ కంపెనీలు.. ఇప్పటిదాకా టూవీలర్ కొనుగోలుదారులకు తాము ఇచ్చిన అదనపు రాయితీని
Electric Vehicles |విద్యుత్తు ఆధారిత వాహన (ఈవీ) పరిశ్రమపై పిడుగు పడింది. ఎలక్ట్రిక్ టూవీలర్లపై సబ్సిడీకి కోత పెడుతున్నట్టు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాజాగా ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్�
రాష్ట్రవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని మరిన్ని చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది దేశంలో అగ్రగామి ఇంధన విక్రయ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ).
గరిష్ఠ ధర రూ.1.40 లక్షలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ప్రముఖ ఈవీ బైకుల తయారీ సంస్థ హాప్ ఎలక్ట్రిక్.. దేశీయ మార్కెట్కు మరో రెండు మోడళ్ళను పరిచయం చేసింది. వీటిలో రూ.1.25 లక్షల ధర కలిగిన ఆక్సో మోడల్ ఒకటికాగా, రూ.1.40 లక