Mahua Moitra | పార్లమెంట్లో ప్రశ్నించేందుకు డబ్బులు అడిగారన్న కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వ్యా�
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను (Mahua Moitra) లోక్సభ నుంచి బహిష్కరించాలని, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ (Ethics Committee) సిఫారసు చేసింది.
Nishikant Dubey | టీఎంపీ ఎంపీ మహువా మొయిత్రాను ఎవరూ కాపాడలేరని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అన్నారు. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారణ చేపట్టింది
Cash-for-query case | పార్లమెంటులో గౌతమ్ అదానీ కంపెనీలను, ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ (Darshan Hiranandani) నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంటులో ప్రశ్నలు అడగడం కోసం ఓ వ్యాపారవేత్త నుంచి ముడుపులు స్వీకరించినట్లు వచ్చిన ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ విచారణ ప్రారంభమైంది. ఈ ఆరోపణలు చేసిన న్యాయవాది జై �
మహువా మొయిత్రా ఫైర్బ్రాండ్ ఎంపీ. లోక్సభలో ఆమె మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడితే ఆరోజు టీవీ చానళ్లకు పండుగే. బాగా చదువుకున్న మహిళ. వాదనా పటిమ దండిగా ఉంది. ఎన్నో సందర్భాల్లో ఆమె నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ�
Mahua Moitra | పార్లమెంట్లో ప్రశ్నలు లేవనెత్తేందుకు డబ్బులు తీసుకున్నారంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో లోక్సభ ఎథిక్స్ కమిటీ అక్టోబర్ 31న తమ ఎదుట హాజరుకావాలని మహువాను కోరిం
Lok Sabha Speaker | టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంట్లో ప్రశ్నలు లేవనెత్తేందుకు డబ్బులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి.
నలుగురు టీఆర్ఎస్ సభ్యులకు స్టాండింగ్ కమిటీల్లో చోటు హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ పార్లమెంటరీపార్టీ నేత కే కేశవరావును పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా నియమించారు. కేకేతోపాట