జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ప్లాంటును ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేస్తామని, ఇందుకు ఎలాంటి అడ్డంకులూ లేవని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టంచేశారు.
రాజోళి మండల ప్రజలు భయం నీడలో బతుకు తున్నారు. ఇథనాల్ చిచ్చు రాజుకోగా.. పోలీసులు ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో అని జంకుతున్నారు. ఇప్పటికే 40 మందిపై కేసులు నమోదు చేయడంతోపాటు 12 మంది రైతులను రిమాండ్కు తరలిం�
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో పచ్చని పొలాలను విధ్వంసం చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యులు నిర్మించతలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీపై స్థానిక రైతులు తిరగబడ్డారు.
తమ పొట్టగొట్టే, ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఇథనాల్ పరిశ్రమను దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మించొద్దని రెండు గ్రామాల రైతులు మంగళవారం పనులు జరుగుతున్న ప్రదేశాన్ని ముట్టడించారు. పరిశ్రమ స్థలంలో �
గుట్ట చదునుకు 13 కోట్లు ప్రకటించిన మంత్రి కేటీఆర్ 700 కోట్లతో 100 ఎకరాల్లో ఏర్పాటు ఏటా 8 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి త్వరలో శంకుస్థాపన: మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడి హైదరాబాద్, జనవరి 4 : జగిత్యాల జిల్లా ధర్మ
క్రిభ్కో ద్వారా రూ.700 కోట్లతో ఏర్పాటు రోజుకు 250 కిలోలీటర్ల ఉత్పాదన సామర్థ్యం ఏటా లక్ష టన్నుల వరి, మక్క ధాన్యం అవసరం ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి నా జీవితంలో మరుపురాని రోజు: మంత్రి కొప్పుల జగిత్�