కరీంనగర్ : హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎగిరేది గులాబీ జెండా మాత్రమేనని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శనివారం మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. హుజూరాబాద్లో ఎగిరేది గులాబీ జెండా మాత�
హైదరాబాద్ : ”మొన్నటి వరకు సీఎం కేసీఆర్ పక్కన అధికారాన్ని అనుభవించిన ఈటల రాజేందర్ తన ఆస్తుల పెంపుదలకు ప్రయత్నించాడు. అందులో భాగంగా పేదల భూములను అక్రమంగా ఆక్రమించాడు. తెలంగాణలో ఆత్మగౌరవం కోసం పోరాటం
ఆ భావజాలం ఎక్కడికి పోయింది.? తనది కమ్యూనిస్టు భావజాలం అని చెప్పుకునే ఈటల రాజేందర్ బీజేపీలో ఎలా చేరారని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ | దేశాన్ని నాశనం చేసే పార్టీలో ఈటల రాజేందర్ చేరాడని, ఆత్మరక్షణ కోసం ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టాడని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం �
మంత్రి జగదీశ్ రెడ్డి | మాజీ మంత్రి ఈటల రాజేందర్పై రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీలో చేరిన ఈటలకు కేసీఆర్ను విమర్శించే అర్హత
ఈటల రాజేందర్ | మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలో కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, కిషన్ రెడ్డి సమక్షంలో ఈటల
టీఆర్ఎస్ లేకుంటే ఈటల స్థానమేంటి.? | ఉద్యమ నేత సీఎం కేసీఆర్, పోరాటాల పార్టీ టీఆర్ఎస్ లేకుంటే తన స్థానం ఎక్కడుండేదో ఈటలకు తెలియదా.? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.