నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎర్రచీర-ది బిగినింగ్'. సుమన్బాబు స్వీయ దర్శకత్వంతో కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 20న విడుదల కానుంది.
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎర్రచీర- ది బిగినింగ్'. స్వీయ దర్శకనిర్మాణంలో సుమన్బాబు తెరకెక్కిస్తున్నారు.
సృష్టిలోని ఏడు లోకాల నేపథ్యంలో సోషియో ఫాంటసీ జోనర్లో దర్శకుడు సి.హెచ్.సుమన్ బాబు ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. దీనికి ‘పరకామణి’ అనే టైటిల్ను ఖరారు చేశారు.
మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ కలబోతగా రూపొందుతోన్న చిత్రం ‘ఎర్రచీర - ది బిగినింగ్'. సీనియర్నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయితేజస్విని ప్రధాన పాత్ర పోషిస్తున్నది. సుమన్బాబు స్వీయ దర్శకత్�
సుమన్బాబు ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఎర్రచీర’. రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, కారుణ్య కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘తొలి తొలి ముద్దు..’ అనే పాటను దర్శక