యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానానికి హైదరాబాద్కు చెందిన భక్తులు సుమారు రూ.3 కోట్ల విలువ చేసే భవనాన్ని విరాళంగా అందజేశారు. చైతన్యపురికి చెందిన టీ శారద, హనుమంతరావు దంపతులు 260 గజాల్లో నిర్మ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (పాతగుట్ట) 2024 వార్షిక బ్రహ్మోత్సవాలను ఫిబ్రవరి 19 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది ఈ నెల 21 మాఘ శుద్ధ పాడ్యమిన స్వస్తివాచనం, అంకురారోపణం, విష్వక్సేనారాధన, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వయంభూ నారసింహుడికి నిత్యారాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. మంగళవారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుంచి మార్చి 3 వరకు నిర్వహించనున్నట్టు ఆలయ ఇన్చార్జి ఈవో రామకృష్ణారావు తెలిపారు.