అంతర్జాతీయ, దేశీయ పర్యాటకం ద్వారా వెలువడుతున్న కాలుష్య ఉద్గారాల్లో.. చైనా, అమెరికా, భారత్ దేశాల వాటా అత్యధికంగా ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.పర్యాటక కాలుష్య ఉద్గారాల్లో ఇవి మొదటి మూడు స్థానాల్�
ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని, చిన్నతనం నుంచే విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించాలని డీఈవో వెంకటేశ్వరాచారి అన్నారు.
Tips for Cultivation | వరి కొయ్యలను కాలిస్తే పర్యావరణ కాలుష్యం ఏర్పడడంతోపాటు పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు నశిస్తున్నాయి. సారవంతమైన భూమి దెబ్బతింటున్నది. రైతులు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే వరి కొయ్యల మిగులు అవశ
వయోభారంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా చర్మం పొడిబారేలా (skin health) చేసి కాంతివిహీనంలా మార్చేస్తుంది. షుగర్, కొవ్వులతో కూడిన ఆహారం తీసుకోవడం కూడా చర్మం నిగారింపు కోల్పోయేలా చేస్తుంది.
జనాభా విస్పోటనం, వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, అంతరించిపోతున్న జీవవైవిధ్యం, కృత్రిమ రసాయనాల వినియోగం పర్యావరణంతోపాటు మానవాళి మనుగడను ప్రశ్నార్థకంగా చేస్తున్నాయని పలువురు వక్తలు అన్నారు. హైదరాబాద్ క�
మంత్రి ఐకే రెడ్డి | పర్యావరణ కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుందని దీని వల్ల భవిష్యత్ తరాలు పెను ప్రమాదంలో చిక్కుకునే పరిస్థితులు ఉన్నాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.