కరువు కోరల్లో చిక్కుకొన్న ప్రజల కడుపు నింపేందుకు 723 వన్య ప్రాణులను వధించాలని నమీబియా సర్కారు నిర్ణయించింది. పరిమితికి ఉంచి ఉన్న వన్యప్రాణులను చంపడానికి నిర్ణయించినట్టు ఆ దేశ పర్యావరణ శాఖ సోమవారం తెలిపి
అటవీశాఖలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో గ్యాలంటరీ అవార్డులు అందజేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కోరింది.
రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖల మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు. ఆదివారం హైదరాబాద్లోని సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత
నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్స్టేషన్ (వైటీపీఎస్)కు అవసరమైన అనుమతుల మంజూరులో కేంద్ర అటవీ, పర్యావరణశాఖ తీవ్ర జాప్యం చేస్తున్నది.
తెలంగాణలోని పలు అభివృద్ధి పథకాలకు సంబంధించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఒడిశా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న నైనీ బొగ్గు బ్లాక్ నుంచి ఉత్పత్తిని ప్రారంభించడానికి సింగరేణి సంస్థ సిద్ధమవుతున్నది. మే మొదటి వారం నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించేయోచనలో సంస్థ ఉన్నట్లు తెలుస్�