జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామస్తులు ఇసుక క్వారీలో ఉపాధి కోసం గురువారం ఆందోళనకు దిగారు. గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ఇసుక క్వారీలో తమకు ఉపాధి కల్పించాలని డిమా
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు బేషుగ్గా ఉన్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి అనిల్ కితాబిచ్చారు. శనివారం ఆయన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితారామచంద్రన్�
ఎండలు ముదురుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధాకారి డాక్టర్ సుబ్బారాయుడు వైద్య సిబ్బందికి సూచించారు. శనివారం నెన్నెల ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. వైద్య సిబ్బందికి సలహాల
ఉపాధిహామీ పథకం ఎత్తివేతకు కేంద్రం మరో కుట్రకు తెరతీసింది. ఓ వైపు కూలి పెంచినట్టుగా చెబుతూనే, మరోవైపు చెల్లింపుల ఆధారంగానే కాంపోనెంట్ నిధులు విడుదల చేసేందుకు నిర్ణయించింది.
వలసలను నిరోధించేందుకు, స్థానికంగానే కూలీలకు ఉపాధి పనులు కల్పించేందుకు 2005లో అప్పటి కేంద్ర ప్రభుత్వం(యూపీఏ) ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకానికి ఇప్పటి కేంద్ర ప్రభుత్వం(ఎన్డీఏ) తూట్లు పొడుస్తోంది.
రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగడం, వడగాలులు వీస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా వేసవి ప్రణాళికలను సిద్ధం చేసింది.
షాద్నగర్రూరల్, మే 17 : ఫరూఖ్నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో కొనసాగిన ఉపాధి హామీ పనులు, వాటి నిధుల ఖర్చు వివరాలను ఏపీడీ నీరజ పరిశీలించారు. మున్సిపాలిటీలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం సామాజిక తన
ఉపాధి హామీ కూలీలకు పని కల్పించడంలో తెలంగాణ మరోసారి ముందు వరుసలో నిలిచింది. దేశంలో అత్యధికంగా పని కల్పిస్తున్న రాష్ర్టాల్లో ఒకటిగా నిలిచింది. కేంద్రం నిర్దేశించిన లక్ష్యం 13 కోట్లు కాగా 2021-22లో 14.40 కోట్ల పనిద�