నిరుపేద ఉపాధి హామీ కూలీల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మీయ భరోసా పథకం అమలు అయోమయంగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భూముల్లేని నిరుపేద ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామన�
షేక్ గాలిబ్బి కడు పేదరాలు. ఈమెది చండ్రుగొండ మండలం మహ్మద్నగర్ గ్రామం. భర్తతో కలిసి కూలి పనులకు వెళ్తేనే పూటగడుస్తుంది. పిల్లలు వేరే ఉంటున్నారు. వ్యవసాయ కూలి పనులు చేయలేక ఉపాధి పనులకు వెళ్తున్నది. పని అయ
నల్లగొండ జిల్లాలో జాతీయ ఉపాధి హామీ నిధుల అంశం జిల్లా కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపింది. ఏకంగా ముఖ్య నేతల నడుమ విభేదాలకు దారితీసింది. ఉపాధి హామీ నిధులతో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలే శాసనమండలి చైర్మన్
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రమైన కారేపల్లి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఏడాది పాటు చేపట్టిన ఉపాధి హామీ పనులపై డీఆర్డీఓ ఏపీడీ చుంచు శ్రీనివాసరావు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తూ సామాజిక తనిఖీ ప్రజావ�
నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని సాకెర గ్రామంలో ఈజీఎస్ నిధులను ‘దారి’ మళ్లించారు. ఉపాధి హామీ కింద రూ. 15 లక్షలతో నూతనంగా సీసీ రోడ్ల పనులు ఎ లాంటి అనుమతులు, గ్రామసభ తీర్మానం లే కుండానే పూర్తిచేశారు. నిధులు ద�