విద్యుత్ శాఖలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది. కోరుకున్న చోటుకు.. కీలక పోస్టుల కోసం జోరుగా పైరవీలు సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీజీఎస్పీడీసీఎల్లో ఒకే చోట రెండేండ్లకు పైబడ
రాష్ట్ర దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీల కోసం ఉన్నతాధికారులు కమిటీలు ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్జేసీ, డీసీ, ఏసీ క్యాడర్తోపాటు ఆలయాల స్థాయికి అనుగుణంగా ట్రాన్స్ఫర్ ప్రక్రి�
కీలకమైన ప్రభుత్వ విభాగాల్లో ఏండ్లుగా పాతుకుపోయిన అధికారులు, ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధమవుతోంది. కొంతమంది సుమారు ఐదేండ్లు గా ఒకే సీటులో ఉండడం, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూన్నారనే ఆరోపణలున్నాయి.
రెవెన్యూశాఖ పటిష్టంపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. ఇతర శాఖల్లో డిప్యూటేషన్లపై పనిచేస్తున్న రెవెన్యూ అధికారులు, ఉద్యోగులను తిరిగి వెనక్కి రావాలని ఆదేశిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవలే అన్ని శా ఖలు, విభా
రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలోని ఉద్యోగుల్లో గందరగోళ వాతావరణం కనిపిస్తున్నది. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలన్నర రోజులు గడుస్తున్నా ఇంకా పూర్తిస్థాయిలో పాలన గాడిన పడలేదు. ఈ తరుణం లో భారీ సంఖ్యలో ఉద్�