తెలంగాణకు జీవనాధారమైన చెరువుల బలోపేతానికి ఉద్యమనేత, స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ‘మిషన్ భగీరథ’ చేసిన అద్భుతాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
వేసవి రాకముందే ఎండలు ముదురుతుండడంతో కామారెడ్డి జిల్లాలో నీటి వనరులు అడుగంటిపోతున్నాయి. చెరువులు, కుంటలు ఎండిపోతుండగా..రోజురోజుకూ భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. దీంతో పంటలు సాగు చేస్తున్న రైతులు ఆందోళన చ�
వర్ని మండలంలోని సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తికావడం కోసం బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఆయకట్టు రైతులు కలిసికట్టుగా కృషి చేద్దామని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. సిద
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన 3,500 మందికి పోడు భూముల పట్టాలు అందజేసినట్టు ఎమ్మెల్యే జాజాల సురేందర్ తెలిపారు. బుధవారం ఆయన ఎల్లారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో గాంధారి మండల�
సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. వృథాగా పోతున్న నీటికి ‘చెక్' పెట్టింది. నాన్ కమాండ్ ఏరియాల్లో సైతం రెండు పంటలకూ పుష్కలంగా నీరందించేందుకు చర్యలు చేపట్టింది. కామారెడ్డి జిల్లా�