నగరంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రెండు ప్రాజెక్టులను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులనీ చెబుతున్నారే తప్పా... పరిహారం, ప్రాజెక్టు వివరాల్లో గోప్యం, స్థానికుల అభిప్రాయాలను పరిగణ�
ప్యారడైజ్ నుంచి దుండిగల్ వరకు, ప్యాట్నీ నుంచి తూంకుంట వరకు రెండు భారీ ఎలివేటెడ్ కారిడార్లను నిర్మాణం చేస్తామని ప్రకటించి శంకుస్థాపన చేసిన ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం నామమాత్రపు నిధులిచ్చి వాటి భవి�
హైదరాబాద్కు తలమానికం కానున్న రెండు ఎలివేటెడ్ కారిడార్లను ఎలా నిర్మిద్దామనే విషయంలో హెచ్ఎండీఏ మల్లగుల్లాలు పడుతుంది. ప్రాజెక్టు ఖర్చు, నిర్మాణ వ్యయం, రెవెన్యూ వంటి విషయాల్లో మరింత లోతుగా తెలుసుకోవా�
హైదరాబాద్ నుంచి రామగుండం వెళ్లే రాజీవ్ రహదారిపై రూ. 2232 కోట్లతో నిర్మించే భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అల్వాల్లో శంకుస్థాపన చేయనున్నారు.
KTR | అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి పదేళ్ల పాటు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు బీఆర్ఎస్ చేసిన సుదీర్ఘ పోరాటం ఫలించడం సంతోషంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్-కరీంనగర�
KTR | ఎట్టకేలకు కేటీఆర్ కృషికి ఫలితం దక్కింది. హైదరాబాద్ – కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్– నాగ్పూర్ జాతీయ రహదారిపై ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు బీఆ�
Hyderabad |హైదరాబాద్ – కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్– నాగ్పూర్ జాతీయ రహదారిపై ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. హైదరాబాద్లోని డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కా�
తెలంగాణకు జాతీయ ప్రాజెక్టులను మంజూరు చేయడంలో ఓవైపు కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుండగా, మంజూరైన రోడ్డు పనులు ముందుకు సాగకుండా జాతీయ రహదారుల శాఖ అధికారులు అడ్డుపుల్లలు వేస్తున్నారు.