భువనగిరి పట్టణంలోని రాంనగర్ కాలనీవాసులు 24గంటలపాటు అంధకారంలో గడిపారు. శుక్రవారం రాత్రి 9నుంచి శనివారం రాత్రి 8:30 గంటల వరకు విద్యుత్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండాకాలం కావడం, ఉబ్బరింత ఎక్కువగా ఉ
పోడు రైతులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజనులకు హక్కు ప్రతాలిచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 53 వేల మందికి 1,47,702 ఎకరాలకు పట్టాలిచ్చింది.
ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి కరెంటు కొరతతో, కోతలతో తెలంగాణ విలవిలలాడిపోయేది. గడిగడికి కరెంటు పోయేది. చిమ్మచీకట్లో, దీపం వెలుతురులో పొయ్యి మీద బువ్వ వండిన దినాలు ఇప్పటికీ గ�
వందేండ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నడూ లేని దయనీయ పరిస్థితి నెలకొన్నది. ‘విద్యార్థులకు నీళ్లు ఇవ్వలేం.. విద్యుత్తు సరఫరా చేయలేం.. వెంటనే హాస్టళ్లు ఖాళీ చేసి వెళ్లిపోండి..
కన్నడ ప్రజల పరిస్థితి ప్రస్తుతం పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారైంది. బీజేపీ ‘40 శాతం కమీషన్ రాజ్' పాలనతో విసిగివేసారిన ప్రజలు అధికారాన్ని కాంగ్రెస్కు అప్పగిస్తే, విద్యుత్తు కోతలతో కేవలం ఐదు నె�
వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న విపరీత మార్పుల కారణంగా ‘కాదేదీ కాలం కరెంటు కోతలకు అతీతం’ అన్నట్టుగా తయారయ్యింది. దేశవ్యాప్తంగా నెలకొన్న కరెంటు పరిస్థితులను గమనిస్తే.