నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 327 యూనియన్ మునుగోడు సెక్షన్ లీడర్ పెరుమాల్ల నరసింహ ఆధ్వర్యంలో శనివారం మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
Sultanabad |అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ లోని విద్యుత్ కార్మికులు కాంపెల్లి సుధాకర్ లైన్ ఇన్స్పెక్టర్, కొంగుల లక్ష్మణ్ లైన్మెన్, కొలడినేష్ అసిస్టెంట్ లై
భారీ వర్షాలు, వరదలు జనజీవనాన్ని ఛిన్నాభిన్నం చేయగా.. కొందరు ఉద్యోగులు తమ ప్రాణాలకు తెగించి సేవలు అందించారు. తీవ్ర వరద నీటిలోనూ విధులు నిర్వర్తించి శెభాష్ అనిపించుకున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తోటి ఉద్యోగుల వద్దే లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన వ్యవహారం లో ఇద్దరు విద్యుత్ ఉద్యోగులపై ఉచ్చు బిగుస్తున్నది. తాజాగా ఓ బాధితుడి ఫిర్యాదుతో సైదాపూర్ సీనియర్ లైన్ఇన్
వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మర్యాద పూర్వకంగా కలిశ�
మంత్రి జగదీష్రెడ్డి | సీఎం కేసీఆర్ విద్యుత్ కార్మికుల పక్షపాతి. అడగకుండానే విద్యుత్ కార్మికులకు వరాలు ఇచ్చిన మహానేత అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు.