ఇప్పటికే నిధులు మంజూరై.. పనులు ప్రారంభమైతే ప్రభుత్వం ఏమి చేయాలి.. ఆ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలి.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అత్తాపూర్లో కొత్తగా విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి ఒక స్థలం కేటాయించారు. తాళ్లకుంట సమీపంలోని సెంట్రల్కస్టమ్స్ కార్యాలయం పక్కనే స్థలాన్ని రెవెన్యూ అధికారుల కేటాయించిన తర్వాత విద్యుత్ అధికా�
తమపై పని భారం పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా ఎన్నికలు, ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా బిల్లులు చెల్లించనివారి ఇండ్లకు కరెంట్ సైప్లె డిస్కనెక్ట్ చేయకుండా అప్పట్లో ప్రభుత్వమే అడ�
ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ సబ్స్టేషన్లలో రిటైర్డ్ ఆపరేటర్ల నియామకానికి సంస్థ ఇచ్చిన వెసులుబాటును పలువురు నాయకులు ఆదాయవనరుగా మార్చుకుంటున్నట్టు తెలుస్తున్నది. నిబంధనల మేరకు వ్యవహరిస్తూ అక్రమాలక�