రాష్ట్రంలో భారీవర్షాలు పడే అవకాశమున్నదన్న హెచ్చరికల నేపథ్యంలో టిజిఎస్పిడిసిఎల్ తమ పరిధిలోని సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఇంజనీర్లు, సిబ్బంది తప్పనిసరిగా హెడ్క్వార్టర్లో ఉంటూ 24గంటలు అందుబాటులో �
విద్యుత్ మీటర్లను చోరీచేసి ఒకే గదిలో డంపింగ్ చేసిన వ్యక్తిని దుండిగల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. గండి మైసమ్మ దుండి గల్ మండలం, దుండిగల్ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 454 ప్రభుత్వ భూమి,
విద్యుత్ శాఖ పనితీరు చూసి.. మండిపడ్డారు నగరవాసులు.. శుక్రవారం నగరంలో కురిసిన భారీ వర్షానికి విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది.. స్తంభాలు కూలడం.. తీగలు తెగిపోవడం..ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడం.. ఫీడర్ల ట్�
గ్రేటర్ వరంగల్లోని కాశీబుగ్గ ఓసిటీ రోడ్డులోని సబ్స్టేషన్ పరిధి విద్యుత్తు అధికారులు వినియోగదారుడిని బూతులు తిట్టినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కరెంటు పోయిందా.. ఇక అంతే సంగతులు.. ఎప్పుడు వస్తుందోనని వేచిచూడాల్సిందే. గంట గడిచినా.. పునరుద్ధరణ ఉండటం లేదు. గ్రేటర్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ ప్రస్తుత తీరిది.