విద్యుత్తో నడిచే వాహనాల్లో భద్రత ప్రమాణాలు మెరుగుపరచడంతోపాటు నాణ్యమైన వాహనాలు అందించడానికి ది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సరికొత్తగా రెండు ప్రమాణాలను జారీ చేసింది. ఐఎస్ 18590: 2024, ఐఎస్ 18606:
దేశవ్యాప్తంగా 5 వేల పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ. ఇందుకోసం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్
ప్రముఖ ఇంధన విక్రయ సంస్థ జియో-బీపీ..దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన(ఈవీ)చార్జింగ్ మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ హీరానందానితో ఒప్పందం కుదుర్చుకున్నది.
Tesla | ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న టెస్లా..భారత మార్కెట్పై కన్నెసింది. ఇక్కడ అధికంగా పన్నులు ఉండటంతో ప్లాంట్ను ఏర్పాటు చేసే అవకాశాలు లేవని స్పష్టంచేసిన సంస్థ..ఇక్కడి మార్కెట్లో ఈవీ�