మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ టూవీలర్లు రాబోతున్నాయి. వచ్చే ఏడాది ఫ్లైయింగ్ ఫ్లీ బ్రాండ్ పేరిట ఈ-బైకుల్ని పరిచయం చేయబోతున్నట్టు కంపెనీ మంగళవారం ప్రకటించింది.
దేశీయ ఆటో రంగ దిగ్గజం టాటా మోటర్స్.. ద్విచక్ర వాహనాల తయారీలోకి రాబోతున్నదని, సంప్రదాయ బైకులతోపాటు విద్యుత్తు ఆధారిత (ఈవీ) టూవీలర్లను మార్కెట్కు పరిచయం చేయబోతున్నదన్న వార్తలు బుధవారం పలు సోషల్ మీడియా �
దేశంలో విద్యుత్తు ఆధారిత (ఎలక్ట్రిక్) వాహనాలను ప్రోత్సహించేందుకు తెచ్చిన ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్) పథకం మూడో విడుత అమలు కోసం ప్రయత్నిస్తున్న కే
Electric Vehicles |విద్యుత్తు ఆధారిత వాహన (ఈవీ) పరిశ్రమపై పిడుగు పడింది. ఎలక్ట్రిక్ టూవీలర్లపై సబ్సిడీకి కోత పెడుతున్నట్టు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాజాగా ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్�
ఇన్నాళ్లూ విద్యుత్తు ఆధారిత వాహన పరిశ్రమను నెత్తిన పెట్టుకున్న మోదీ సర్కారు.. ఇప్పుడు కత్తికడుతున్నదా? అంటే అవుననేలాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)దే.. కావా
ఏప్రిల్ 1 నుంచి కొత్త రేట్లు ముసాయిదా నోటిఫికేషన్ విడుదల న్యూఢిల్లీ, మార్చి 5: కార్లు, టూవీలర్ల ఇన్సూరెన్స్ వ్యయాలు పెరగనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వివిధ రకాల వాహనాలకు థర్డ్పార్టీ మోటార్ ఇన