దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు మంటల్లో చిక్కుకొని కాలిపోతున్న ఘటనలు పెరుగుతుండటంతో ఓలా కంపెనీ కీలక నిర్ణయం తీసుకొన్నది. 1,441 ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను వెనక్కి రప్పిస్తున్నట్టు ఆదివారం ప్రకటించింద�
ఈ మధ్య ఎలక్ట్రిక్ వాహనాలు ఓ రేంజ్లో తగలబడుతున్నాయి. దీనిపై కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కూడా సీరియస్ అయ్యారు. అసలు లోపం ఎక్కడుందో అధ్యయనం చేయాలని ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇ�
ముంబై : ఎలక్ట్రికల్ వాహనాలను తరలిస్తున్న కంటైనర్లో మంటలు చెలరేగాయి 20 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్ర నాసిక్లోని ముంబై – ఆగ్రా జాతీయ రహదారిపై చోటు చేసుకున్నది. ప్రమాద సమయంలో వాహనాలు 40 వ�
పెట్రో ధరలు విపరీతంగా పెరిగిపోవడం, దీనికి తోడు కాలుష్యం కూడా భారీగా పెరిగిపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టింది. ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలపై �
ధర రూ.1.10 లక్షలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఏఎంవో ఎలక్ట్రిక్ బైకు..తాజాగా మరో మోడల్ను పరిచయం చేసింది. జాంటి ప్లస్ స్కూటర్ ధర రూ.1.10 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంన�