మెదక్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్కు యంత్రంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. మెదక్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 18,28,210 మంది ఓటర్లున్నారు. ఇందులో 9,25,891 మంది మహిళలు, 8,92,656 మంది పురుషులు, ఇతరులు 209 మంది ఉన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు సోమవారం మెదక్ సమీకృత కలెక్టరేట్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఎన్నికల సంఘం నియమావళికి లోబడి ఎంసీసీ, ఎంసీఎంసీ (మీడియా సర్టిఫికేషన్ మ�
మొదటి దశ ర్యాండమైజేషన్ పూర్తయిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లను స్ట్రాంగ్రూమ్ల్లో భద్రపర్చాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు.
మెదక్ పార్లమెంట్ స్థానానికి రెండోరోజు శుక్రవారం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 25 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా.. ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మెదక్ పార్లమెంట్ స్థానానికి మెద�
ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని అధికారులకు మెదక్ పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు.
మెదక్ పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లు సజావుగా పూర్తి చేయాలని మెదక్, సంగారెడ్డి జిల్లాల ఎన్నికల అధికారులు రాహుల్ రాజ్, వల్లూరు క్రాంతి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణ అధికారులతో సమన్వయ
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్టుల్లో వాహన తనిఖీలు పకాగా చేపట్టాలని మెదక్ పార్లమెంట్ ఎన్నికల అధికారి రాహుల్రాజ్ అధికారులకు సూచించారు.