రామారెడ్డి మండలం గోకుల్ తండా (2)లో సర్పంచ్ ఎన్నికలో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. తాండ కు చెందిన దాదాపు 250 కి ఫై గా ఓటర్లు మా గ్రామంలో మాకు పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులను వేడుకున్నారు. అ
బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం, హామీలను నీరుగార్చడం వంటివి పెచ్చరిల్లడంతో స్థానిక సంస్థల ఎన్నికల బహిష్కరణకు బీసీలు సిద్ధపడుతున్నారు.
రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా కరెంటు కోతలు (Power Cut) లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు వట్టి కోతలేనని మరోసారి రుజువైంది. ఏకంగా సీఎం (CM Revanth Reddy) సొంత జిల్లాలోని ఓ తండా మూడు రోజులుగా విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ఎ
మంచినీరు, విద్యుత్తు లాంటి కనీస వసతులు కల్పించటంలో బీజేపీ, కాంగ్రెస్లు విఫలమయ్యాయని.. ఇందుకు నిరసనగా రానున్న ఎన్నికల్లో ఓటేయొద్దని ఛత్తీస్గఢ్లోని రెండు గిరిజన గ్రామాల ప్రజలు తీర్మానించారు.