Road accident | వ్యాన్ను లారీ ఢీకొట్టిన ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రంలోని సిధి జిల్లా (Sidhi district) లో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
Road Accident | ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. బలరాంపూర్ జిల్లాలో అదుపు తప్పి కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకున్న�
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉధమ్సింగ్ నగర్ జిల్లా కిచ్చా సమీపంలో భక్తులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. ప్రమాద�
లక్నో : ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో రిక్షాను ఎదురుగా వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలవగా.. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో పలువ�
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ కార్గిల్లో ఘోర ప్రమాదం రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారు జామున జోజిలా పాస్ వద్ద వాహనం అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. శ్రీనగర్-లేహ్ హైవేపై �
ఏడుగురు దుర్మరణం నాగర్కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం మృతులంతా హైదరాబాద్ వాసులే ప్రధాని మోదీ సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి నాగర్కర్నూల్/ హైదరాబాద్, జూలై 23 (న�
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. ఎనిమిది మంది మృతి | అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. ఓ దుండగుడి కాల్పుల్లో ఎనిమిది మంది చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.