త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. సోమవారం ఉదయం 6:45 గంటల నుంచి 8:30 వరకు మసీదులు, ఈద్గాహ్ల వద్ద ‘ఈదుల్ అజ్హా’ ప్రత్యేక నమాజును
ముస్లింల అతి పెద్ద పండుగైన ఈద్-ఉల్-ఫితర్ను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా జరుపుకొన్నారు. కొత్త బట్టలు ధరించి అత్తరు గుబాళింపుతో ఈద్గాలు, మసీదుల వద్దకు చేరుకొన్నారు. ఆత్మీయ ఆలింగనాలు చేసుకొని
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నెల రోజులుగా ఉపవాసాలు ఉన్న ముస్లింలు నేడు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు. సామరస్య భావాలకు, సమున్నత జీవన విధానానికి ప్రతీకగా, పరస్పర ప్రేమ, శాంతి, సహనాన్ని ప్రబో
ముస్లింలను అన్ని రంగాల్లో ప్రొత్సహిస్తున్నామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరులోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా ఎంపీ కొత్