కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్ ఈద్గా వద్ద ప్రధాన నీటి వనరు అయిన చేతి పంపు గత కొంతకాలంగా పని చేయడం లేదు. ముస్లింలు వారి ఇళ్లలో ఎవరైనా కాలం చేస్తే అంత్యక్రియలు ఇక్కడే నిర్వహిస్తారు.
బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య పర్యవేక్షించారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ఈద్గాలు, మసీదు ల వద్ద �
చేవెళ్ల పట్టణ కేంద్రంలో బక్రీద్ పండుగను ముస్లీం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు
త్యాగానికి, విశ్వాసానికి, మానవతా విలువలకు ప్రాతినిధ్యం వహించి, మత, సామాజిక ఐక్యతను పెంపొందించే బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. గ్రేటర్ వరంగల్ (Warangal) చింతల్లోని న్యూ ఈద్గాలో శనివారం ఉ�
Wakf Amendment Bill | వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు పేరుతో కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా, అన్యాయంగా పార్లమెంట్లో వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు తీసుకువచ్చి.. జేపీసీ కమిటి పేరుతో డ్రామాలాడుతోందని ముస్లిం మత పెద్దలు ఆరోప�
ముస్లిం మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రంజాన్ సందర్భంగా శనివారం పట్టణంలోని ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థ�
ముస్లింల అభివృద్ధికి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, రాష్ట్రంలో అన్ని పండుగలకు ప్రాధాన్యత కల్పిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు.