ప్రస్తుతం అందిస్తున్న 4జీ సర్వీసుల్ని పటిష్టపర్చుకోవడంతోపాటు ఇప్పటికే జాప్యం జరిగిన 5జీ సర్వీసులకు ప్రారంభించడానికి అవసరమైన భారీ నిధుల్ని సమీకరించడానికి వొడాఫోన్ ఐడియా సిద్ధమయ్యింది.
తీవ్ర వివాదంలో చిక్కుకున్న ఎడ్టెక్ కంపెనీ బైజూస్ పుస్తకాలు తనిఖీ చేసి, నివేదిక సమర్పించాలంటూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ఫీల్డ్ ఆఫీసర్లను ఆదేశించింది.
Byju's | ముంబై, ఫిబ్రవరి 23: ఎడ్టెక్ కంపెనీ బైజూస్ వ్యవస్థాపకుడు, సీఈవో బైజూ రవీంద్రన్ను, ఆయన కుటుంబ సభ్యుల్ని యాజమాన్య స్థానాల నుంచి, డైరెక్టర్ల బోర్డు నుంచి తొలగించాలంటూ ఆ సంస్థ వాటాదారులు ఏకగ్రీవంగా ఓటు �
ఆర్థిక సంక్షోభంలో అల్లాడుతున్న ఎడ్టెక్ దిగ్గజం బైజూస్కు ఊరట లభించింది. కంపెనీ ప్రతిపాదించిన 200 మిలియన్ డాలర్ల (రూ.1,660 కోట్లు) రైట్స్ ఇష్యూ పూర్తిగా సబ్స్క్రయిబ్ అయ్యింది. బైజూస్ ప్రమోటింగ్ సంస్థ �
సీఈవో లేదా యాజమాన్య మార్పుపై ఇన్వెస్టర్లకు ఎటువంటి ఓటింగ్ హక్కులూ ఉండవని ఎడ్యుటెక్ దిగ్గజం బైజూస్ స్పష్టంచేసింది. బైజూస్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు, యాజమాన్య నియంత్రణ నుంచి వ�