కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆర్టీసీకి చెల్లించాల్సిన రూ.2,072 కోట్లు తక్షణం విడుదల చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎస్ బాబు, ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న డిమాండ్ చేశారు.
మునుపెన్నడూ లేని విధంగా ఇటీవల తరచుగా ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. డ్రైవర్లు స్టీరింగ్ పట్టుకొని గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చేయని తప్పులకు కండక్టర్లు బలవంతంగా
టీజీఎస్ఆర్టీసీ జేఏసీ పేరుతో సమ్మె విచ్ఛిన్నానికి పాల్పడేందుకు యత్నిస్తున్న అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ కార్మిక ద్రోహి అని తెలంగాణ ఆర్టీసీ జాక్ నేతలు ధ్వజమెత్తారు. ఈ నెల 6న అర్ధరాత్రి నుంచి సమ్మె తప్పదని
‘కార్తిక వనభోజనాలతో కార్మికులకు ఒరిగేదెంటి? ఒక్కరోజు భో జనం పెట్టి ఏడాదంతా సంతోషంగా ఉండమంటారా? యూనియన్ల స్థానం లో ఏర్పాటు చేసిన వెల్ఫేర్ బోర్డుల ద్వా రా సాధించిందేంటి? కనీసం ఒక్క సమస్యకైనా పరిష్కారం చూ