పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే అమ్మవారికి ప్రత్యేక పూజలు , అర్చనలు నిర్వహించారు.
ఏడుపాయల వనదుర్గా భవానీమాత సన్నిధిలో ఆదివారం పెద్దఎత్తున భక్తుల సందడి నెలకొన్నది. సుదూర ప్రాంతాల నుంచి ఏడుపాయల చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి, దుర్గామాతను దర్శించుకు�
పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి ఏడుపాయల చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి, దుర్గామాతను దర్
ఆషాఢమాసం మొదటి ఆదివారాన్ని పురస్కరించుకుని ఏడుపాయల వనదుర్గా భవానీమాతను లక్ష గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా దూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుల
పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీమాత సన్నిధిలో ఆదివారం పెద్ద ఎత్తున భక్తుల సందడి నెలకొన్నది. సుదూర ప్రాంతాల నుంచి ఏడుపాయల చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి �
మెదక్ : జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ మాతను మంగళవారం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహా శివరాత్రి సందర్భంగా ఏడుపాయల జాతర వైభవంగా జరుగుతు
మెదక్ : ఏడుపాయల దుర్గామాతకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్ రావు పట్టువస్త్రాలు సమర్పించి మహాశివరాత్రి జాతర ఉత్సవాలను ప్రారంభించారు. అంతకు ముందు ఆలయ పూజారులు మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలిక�