కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 20 నెలలు మాత్రమే గడిచింది. కానీ ఈ కాలంలోనే తీసుకున్న అప్పులు ఎంతో తెలుసా? అక్షరాలా 2.17 లక్షల కోట్లు. మరి.. అప్పుల ద్వారా తెచ్చిన ఈ నిధులను ఏం చేసినట్టు?. గత 20 నెలల కాలంలో కాంగ
PM Modi | వచ్చే ఏడాది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. బడ్జెట్కు సంబంధించి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థికవేత్తలు, నిపుణులతో సమావేశమయ్యారు.
Union Budget | త్వరలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కు బడ్జెట్ సమర్పించనున్నది. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం భేటీ అయ్యారు. సమావేశానికి ఆర్
భారత్లో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, 1 శాతం జనాభా చేతిలో 40.1 శాతం సంపద ఉన్నదని పలువురు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ‘భారతదేశంలో ఆదాయ, సంపదలో అసమానతలు, 1922 - 2023: ది రైజ్ ఆఫ్ ది బిలియనీర్ రాజ్'
దశాబ్దాల తరబడి ప్రభుత్వాల నిర్వాకం వల్ల అశాస్త్రీయ, అప్రజాస్వామిక నిర్ణయాలు అమలవుతున్నాయి. ఫలితంగా ప్రజ లు రోడ్లపైకెక్కి దావానలం సృష్టించాలా? మే ల్కొని సంస్కరించి ఉద్ధరించే ప్రయత్నం జరగవద్దా? నిశ్చేష్
ఎప్పటికప్పుడు కొత్త లోతుల్ని చూస్తున్న రూపాయి విలువ మరింతగా క్షీణిస్తుందని, ఈ ఏడాది చివరికల్లా 85 స్థాయికి దిగజారుతుందని ఆర్థికవేత్తలు, బ్యాంకింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్లపై కేంద్రం విధించే దిగుమతి, ఎక్సైజ్ సుంకాలు.. రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే వ్యాట్ వల్లే వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఆర్థికవేత్