చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ పతనమైంది. రికార్డు స్థాయిలో జీవన కనిష్ట స్థాయికి పడిపోయింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి ప్రారంభమైన పతనం కొనసాగుతూ వ
భారత్, చైనా.. ప్రపంచంలోనే అత్యధిక జనాభాను కలిగి ఉన్న మొదటి రెండు దేశాలు. రెండు దేశాలు కూడా భారీ భూభాగం, ప్రాచీన నాగరికత, అణ్వస్త్ర సామర్థ్యం, శక్తిమంతమైన సైన్యం, బలమైన రాజకీయ భౌగోళిక ప్రాముఖ్యాన్ని కలిగి ఉ
ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న దేశంగా చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా జీడీపీ గణాంకాలు ఒక మిస్టరీగా ఉన్నాయని మాజీ చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ (సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్ అభివ�
మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక నాలుగు దశాబ్దాలకు పైగా దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధి మందకొడిగానే ముందుకుసాగింది. ప్రపంచీకరణ దిశగా అడుగులు వేయకపోవడం, అప్పటి ఆర్థిక విధానాలు, పారిశ్రామిక రంగానికి ప్రాధా�
మహిళలందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. వారు కూడా ఆర్థిక వ్యవస్థలో భాగం కావాలని ఆకాంక్షించారు. అలాగే, మహాలక్ష్మి పథకం మహిళలకు వరంలాంటిదని అన్నారు. మహాలక్�
గత ఆర్థిక సంవత్సరం (2022-23) చివరి త్రైమాసికం జనవరి-మార్చి (క్యూ4)లో దేశ జీడీపీ 6.1 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో మొత్తం ఆర్థిక సంవత్సరం దేశ వృద్ధిరేటు 7.2 శాతాన్ని తాకింది.
పొరుగు దేశం పాకిస్థాన్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నది. ఇప్పటికే ఆ దేశాన్ని ఆర్థిక కష్టాలు ముంచెత్తగా ఇప్పుడు ఆహార సంక్షోభం కూడా తోడైంది. ఫలితంగా నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి.