భూ మండలాన్ని భావి తరాల కోసం కాపాడాలనే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవర్ను ఈ నెల 22న పాటిస్తున్నారు. శనివారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఇండ్లు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు తదితర చోట్ల లైట్లు, విద
వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించే ఎర్త్ అవర్కు నేడు(శనివారం) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం లో గంటపాటు లైట్లు ఆఫ్ చేయనున్నారు.
దేశవ్యాప్తంగా మార్చి 23న రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు లైట్లు ఆఫ్ చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్ సూచించారు. ఆ రోజు ఎర్త్ అవర్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు పేర్కొన్న�
విచక్షణరహితంగా శిలాజ ఇంధనాలను కాల్చడం, వృక్షసంపదను నిర్మూలించటం వంటి మానవ కార్యకలాపాలు వాతావరణంలో సీఓ2 తదితర గ్రీన్హౌస్ వాయువుల మోతాదును గణనీయంగా పెంచాయి.