రాజ్యాంగం, ప్రజాప్రాతినిధ్య చట్టం-1951కి విరుద్ధంగా కొడంగల్, కొండారెడ్డిపల్లిలో రెండు ఓట్లు కలిగి ఉన్న సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ ఎన్నికను రద్దు చేయాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్�
పౌరులకు రాజ్యాంగం కల్పించిన గొప్ప హక్కు ఓటు అని, ప్రతి ఓటు కీలకం కాబట్టి, సర్ ప్రక్రియలో ఒక్క ఓటు పోకుండా బూత్ లెవల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ప్రతి ఒక ఓట�
ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఎన్నికల సంఘం (ఈసీ) రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను నిర్వహిస్తున్నది.
పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ కోరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలి�