ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసగిస్తున్న ఆరుగురు సభ్యులు గల ముఠాను సైబరాబాద్ సైబర్క్రైం పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం డీస�
ఫ్లాట్ విక్రయం పేరుతో భారీగా అడ్వాన్స్ తీసుకొని మోసాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ కథనం ప్రకారం.. టోలిచౌకి నివాసి ఖా�
చీకట్లో అమాయకులను దోచేస్తున్న ముఠా ఇటీవల సికింద్రాబాద్ ప్రాంతంలో హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ ప్రాంతంలో వారం రోజుల వ్యవధిలోనే రాత్రి వేళలో రెండు దారిదోపిడీ ఘటనలు జ�
ఎస్కార్ట్ జాబ్ల ఆశ చూపి యువకులను మోసగిస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనలో నలుగురు మహిళలు సహా ఆరుగురు సైబర్ ఫ్రాడ్స్టర్స్ను అరెస్ట్ చేశారు.
ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసిన నేరగాడిని బుధవారం హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ తెలిపిన వ
ముంబై: నకిలీ డాక్టర్ అవతారమెత్తిన ఒక వ్యక్తి, అతడి సహాయకుడు కలిసి మహిళా రోగిని మోసగించారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ ఘటన జరిగింది. కొంధ్వా ప్రాంతంలో 44 ఏండ్ల హనీస్ అబ్దుల్ హమీద్ షేక్ అలియాస్ డాక్టర్ మాలిక్, �
లక్నో: అమెరికా పౌరులను మోసగిస్తున్న నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టయ్యింది. ఢిల్లీ సమీపంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో ఒక నకిలీ కాల్ సెంటర్ను పోలీసులు గుర్తించారు. ఆ కార్యాలయంపై గురువారం రై