శ్రీలక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మి(48)ని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, మల్లంపేట్లోని సర్వే నం. 170/3, 170/4, 170/4/ఏకు స
నకిలీ పత్రాలు తయారు చేసి, భూకబ్జాలకు పాల్పడుతున్న నిందితులను దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు నివాసి కృష్ణమూర్తికి గండిమైసమ్మ సమీపంలోని దొమ్మరపోచంపల్లిలో 300 గజాల స్థలం �
దారి దోపిడీ కేసును 24 గంటల్లోనే ఛేదించారు దుండిగల్ పోలీసులు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.37.97 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ ఏసీపీ వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బౌరంపేట
పెయింటింగ్ పనులు చేసే ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండిగల్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, గాగిళ్లాపూర్లో దాసరి శంకరమ్మ ఇద్దరు కొడుకులతో నివాసం ఉంటున్నది. ఆమె భర�