జీవకోటి మనుగడకు మొక్కల పెంపకం చేపట్టాలని పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్ అన్నారు. పాల్వంచ డివిజన్ గుడిపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో శనివారం ఆయన మొక్కలు నాటి మాట్లాడారు.
మత్తుకు అలవాటు పడితే వ్యక్తి జీవితం చిన్నాభిన్నమౌతుందని, భవిష్యత్ నాశనమవుతుందని పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్ అన్నారు. వరల్డ్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా గురువారం పాల్వంచ పట్టణంలో విద్యార
ఉపాధ్యాయులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్ అన్నారు. బుధవారం పాత పాల్వంచ హై స్కూల్లో కొనసాగుతున్న జిల్లా స్థాయి జీవశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణా తరగతులకు ఆయన హాజరై సైబర్ క