ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడం ఆర్టీసీ డ్రైవర్ల బాధ్యత అని సూర్యాపేట డీఎస్పీ వి.ప్రసన్నకుమార్ అన్నారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవ�
జిల్లాలో సంచల నం సృష్టించిన బంగారం చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు. సూర్యాపేట ప�
ప్రజలను చైతన్యం చేయడమే పోలీస్ ప్రజా భరోసా లక్ష్యమని డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. బుధవారం రాత్రి మండల పరిధిలోని చిదేళ్ల గ్రామంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించారు.
DSP Prasanna Kumar | ఇవాళ మెదక్ మండలం రాజ్పల్లి గ్రామంలో కొందరు యువకులు ఉగాది పండుగ రోజు గొడవలు పడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ విషయంపై ఆర్డీవో, రమాదేవి, డీఎస్పీ ప్రసన్నకుమార్తోపాటు అధికారులు గ్రామ�