కామారెడ్డి జిల్లా ట్రెజరీ శాఖలో ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. ఉద్యోగుల్లో ఎట్టకేలకు చలనం వచ్చింది. డబ్బులు లేకుండానే ఎంప్లాయ్ ఐడీ, ప్రాన్ నంబర్లను రిలీజ్ చేస్తున్నారు. టేబుళ్లపై చేరిన కొత్త ట�
“చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం.” ఇప్పుడు హైదరాబాద్ విద్యాశాఖది ఇదే పరిస్థితి. ఖాళీలను గుర్తించకుండా కొత్త టీచర్లకు పోస్టింగ్ ఇవ్వడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. నగరంలో విద్యార్థుల సంఖ్�
డీఎస్సీ-2024లో మంగళవారం అర్ధరాత్రి వరకు నియామక ఉత్తర్వులు అందుకున్న నూతన ఉపాధ్యాయులు బుధవారం జిల్లాలోని తమకు కేటాయించిన పాఠశాలల్లో రిపోర్ట్ చేశారు. 520 మంది వివిధ కేటగిరీలలో డీఎస్సీలో ఎంపిక కాగా.. వారిలో 516 �
ఖమ్మం జిల్లాలో డీఎస్సీ 2024 ద్వారా ఎంపికైన 520 మంది టీచర్లకు పోస్టింగ్లు ఇచ్చే ప్రక్రియ మంగళవారం జరుగనున్నది. అయితే అభ్యర్థులకు నిర్వహించే కౌన్సిలింగ్లో పాత విధానాన్ని అమలుపరుస్తున్నారు.
రాష్ట్రంలో ఇంజినీర్ కంటే మేస్త్రీయే ఎక్కువ సంపాదిస్తున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. ‘రాష్ట్రంలో రూ.15 వేలకు ఇంజినీర్ దొరుకుతున్నడు.. కానీ, 60 వేలకు కూడా మేస్త్రీ దొరకని పరిస్థితులున్నయ్' అని ఆయన వ�