వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పోకడలను రైతులు అనుకరిస్తున్నారు. సులభ పద్ధతిలో వ్యవసాయ చేయడం, తక్కువ ఖర్చు, శ్రమతో ఎక్కువ దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.
వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పోకడలను రైతులు అనుకరిస్తున్నారు. సులభ పద్ధతిలో వ్యవసాయ చేయడం, తక్కువ ఖర్చు, శ్రమతో ఎక్కువ దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.
పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు ఆరోగ్యవంతమైన కూరగాయలు అందించాలన్నదే లక్ష్యంగా ఓ యువరైతు సేంద్రియ సాగును ఎంచుకున్నాడు. తనకున్న 7 ఎకరాలతోపాటు మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకొని వివిధ రకాల కూరగాయలు పండిస్తూ మంచి ఆదాయ�
సంప్రదాయ సాగు పద్ధతుల నుంచి ఆధునిక వ్యవసాయం వైపు మళ్లుతున్నాడు అన్నదాత. ఇటీవల కాలంలో పల్లెల్లో నూతన వ్యవసాయం, యంత్రాల వినియోగం వినియోగం అమాంతం పెరగడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల భూగర్భజలాలపై ఒత్తిడి పెరుగడంతో వరిసాగులో నీటి సామర్థ్య యాజమాన్య పద్ధతులు పాటించాలని, మిథేన్ కాలుష్య కారకం నివారణకు తడి-పొడి సాగు విధానం అవసరమని కేవీకే కంపసాగర్ శాస్