తమ గ్రామానికి వచ్చి తమ సమస్యలను ప్ర స్తావించకుండానే సీఎం రేవంత్రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించడంపై చెంచులు తీవ్రంగా మండిపడుతున్నారు. చెంచు పెంటల్లో తాగునీటి సౌకర్యం, ఐటీడీఏ సౌకర్యం, డీఎఫ్వోకు అప్పగి
ఉమ్మడి జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ కూలీలు పనులు చేయడం కష్టసాధ్యంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ కూలీలకు
భూపాలపల్లిలోని కారల్ మార్స్ కాలనీ 25వ వార్డులో తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం సీపీఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో మహిళలు ధర్నా నిర్వహించారు.
ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిశోర్ను కల�
వేసవిలో ప్రయాణికుల కోసం రైల్వేస్టేషన్లలో వాటర్ కూలర్లు ఏర్పాటు చేసినట్టు శనివారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు తెలిపారు. రైల్వే నెట్వర్క్ పరిధి వరకు ఉన్న రైల్వేస్టేషన్లలో పోర్టబుల్ డ్రింకిం�