యాసంగి వరి పంట సాగు నీళ్ల కోసం రైతులు అరిగోసపడ్డారు. బావుల్లో పూడిక తీసి, బోరు బావులు వేయించారు. కొందరు మున్నేరు, ఆకేరు వాగుల్లో పొక్లెయిన్లతో బావులు తవ్వించారు. సాగు నీరు లేక పంట పొలాలను పశువుల మేతకు వదిల�
యాసంగి సీజన్లో రైతులు సాగు చేసిన పంటలకు వారబంధి పద్ధతిలో ఏప్రిల్ 15వ తేదీ వరకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తామని అధికారులు, ప్రభుత్వం చెప్పింది. ఈ మాటలు నమ్మిన రైతులు యాసంగిలో జోగుళాంబ గద్వాల జిల్లా�
ఎండిపోయిన పంట పొ లాలకు ఎకరానికి రూ.25వేల నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవన్నపేట పంపుహౌస్ను ఆదివారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజ�
వేసవికి ముందే నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పల్లెల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. బోర్లు వట్టిపోవడంతో సమీపంలోని పంట పొలాల నుంచి నీళ్లను తెచ్చుకోవాల్సిన పరిస్థితి నె�
చేతికొచ్చిన పంట కండ్ల ముందే ఎండిపోతుంటే రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పొట్ట దశలో ఉన్న పంటలకు నీళ్లు అందకపోవడంతో చేసేది లేక గొర్రెలకు మేతగా వదిలేశారు. కోడేరు మండలం రాజాపూర్కు చెందిన బొల్లెద్దుల లక్
Janagama | జనగామ మండలంలోని షామీర్పేట, పసరమడ్ల, ఎల్లంల గ్రామాల్లో ఎంపీపీ మేకల కళింగ రాజు రైతులతో కలిసి ఆదివారం ఎండిపోయిన పొలాలను(Dried crop fields) పరిశీలించారు.