ద్రోణి ప్రభావం కొనసాగుతుండడంతో గురువారం రాత్రి నగరంలోని పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. జూబ్లీహిల్స్ సర్కిల్ షేక్పేట్లో అత్యధికంగా 4.0 సెంటీమీటర్లు, శేరిలింగంపల్లి 3.4 సెంటీమీటర్ల వర్షం కు�
ఉత్తర దక్షిణ ద్రోణి, కింది స్థాయి నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెల�
భారీ వర్షంతో శేరిలింగంపల్లి జోన్లో రహదారులు జలమయమయ్యాయి. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానతో అక్కడక్కడా రహదారులపై నీరు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాలలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ లైన్లు దెబ్బతి
వరద బాధితులకు డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) సిబ్బంది అండగా నిలుస్తున్నారు. వర్షాల నేపథ్యంలో ఈ బృందాలు రిలీఫ్ ఆపరేషన్లలో నిమగ్నమయ్యాయి. కాలనీలు, ఇండ్లు ఉన్న ప్రాం తాల్లో వరద నీరు తొలగిస్తు