కాపు, తెలగ, బలిజ సామాజిక వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకునేందుకు హైదరాబాద్లో ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ఆయా సామాజిక వర్గాలకు చెందిన పలువురు రిటైర్డ్ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు.
విభజన హామీల అమలు బీఆర్ఎస్తోనే సాధ్యమని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు. బుధవారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఏపీ క్యాంపు కార్యాలయంలో యర్రగొండపాలెం, ఆళ్లగడ్డ ప్రాంతా�
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిబద్ధత, నైతికత లోపిస్తున్నాయా? నాయకులకు కొదవ లేదని చెప్పుకొనే చోట నాయకత్వ లోపం ప్రజా సంక్షేమానికి, రాష్ర్టాభివృద్ధికి గుదిబండగా మారిందా?.. అవును, ఏపీ దురవస్థకు అసమర్థ నాయకత్వం