రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రశ్నార్థకంగా మారిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా ఆందోళన వ్యక్తంచేశారు. భారత ఎన్నికల సంఘం తటస్థంగా పనిచేయడం లేదని, కాబట్టే ఓటుహక్కు కోసం పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమ�
‘ఆపరేషన్ కగార్' పేరుతో దేశంలో కొనసాగిస్తున్న మానవ హననాన్ని తక్షణమే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని రాజకీయ పార్టీల నాయకులు, పౌర హకుల ప్రతినిధులు, ప్రజాసంఘాల నేతలు ముక్తకంఠంతో కేంద్ర ప్ర�
అక్రమ వలసదారుల పేరు తో ట్రంప్ అవలంబిస్తున్న చర్యలు ఆక్షేపణీయమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ పేర్కొన్నారు. ట్రం ప్ ప్రభుత్వం వలసదారులను తిప్పిపంపే క్రమంలో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నద�
కులగణనను అనవసరమైన ప్రశ్నలతో వివాదాస్పదం చేయొద్దని, ప్రత్యేక యాప్ను ద్వారా సరళతరమైన ప్రశ్నలతో ప్రజల వివరాలను పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ రాష్ట్ర ప్రభుత్�
ఒకే దేశం.. ఒకే పార్టీ.. ఒకే వ్యక్తి అనే వైఖరి ఆర్ఎస్ఎస్ది అని, దాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు.
విధ్వంసక రాజకీయాలు చేస్తున్న బీజేపీని దేశవ్యాప్తంగా ఓడించడమే తమ పార్టీ లక్ష్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ స్పష్టం చేశారు. ‘బీజేపీ హఠావో-దేశ్ బచావో’ అనే నినాదంతో ఏప్రిల్ 15 నుంచి మే 15 వర�
పేదల నుంచి పన్నులు వసూలు చేస్తూ అదానీ లాంటి కార్పొరేట్ శక్తులకు రాయితీలను కల్పిస్తూ వారికి మోదీ ప్రభుత్వం దేశ సంపదను దోచిపెడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కే. నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా విమ
న్యాయవ్యవస్థ తీర్పును పున:పరిశీలించాలి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): హకుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేయడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి �