2019 తర్వాత కేంద్రంలో ఇక తమకు తిరుగులేదనుకున్నది బీజేపీ. కానీ, తూర్పున మమత, ఉత్తరాన కేజ్రీవాల్, దక్షిణాన కేసీఆర్ రూపంలో ఆ పార్టీకి గట్టి దెబ్బ తాకింది. అప్పటికే 8 రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూలగొట్టిన ఆ పార�
‘ఏం లేని విస్తరాకే ఎగిరెగిరి పడుతది’ అన్నట్టున్నది రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పాలనా తీరు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక, చేసిన వాగ్దానాలను నెరవేర్చలేక హస్తం పాలకులు పదే పదే అబద్ధాలు వల్లె వేస్తూ పబ�
2019 జూన్ 21.. తెలంగాణ చరిత్ర గతిని మార్చిన రోజు. కరువుతో అల్లాడిన తెలంగాణ నేల తల్లి నీటి వ్యథ, తెలంగాణ ప్రజల కన్నీటి వ్యథ తీరిన రోజు ఇది. గోదారమ్మ ఉవ్వెత్తున ఎగిసిపడి తెలంగాణ ప్రజల కన్నీళ్లను తుడిచిన శుభదినమి
కేవలం పదిహేను నెలల్లో అంతా తలకిందులైపోయింది. ఆదాయం అదాటున అట్టడుగుకు అంటే డెడ్ స్టోరేజీ లెవల్కు ఎలా పడిపోయింది? జీఎస్టీ వసూళ్లలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం కేవలం ఒకే ఒక శాతం వృద్ధి రేటుతో అధమస్థాయికి
నూతనంగా నిర్మించే పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఈఆర్ అంబేదర్ పేరు పెట్టాలని, కరెన్సీ నోట్లపై ఆ మహనీయుడి ఫొటో ముద్రించాలని తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక
టీఎస్ఎంఎస్ఐడీసీని ఉన్నతంగా తీర్చిదిద్దాలి ఎర్రోళ్ల శ్రీనివాస్కు మంత్రి హరీశ్రావు సూచన టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్గా ఎర్రోళ్ల బాధ్యతలు సాహిత్య అకాడమీ చైర్మన్గా జూలూరు గౌరీశంకర్, దివ్యాంగుల సహక