దౌల్తాబాద్ : రావల్పల్లి-మద్దూర్ ప్రధాన రోడ్డు మార్గంలో లారీ-బైక్ ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని లొట్టిగుండా తండాకు చెంది�
దౌల్తాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి పల్లెను పచ్చతోరణంలా చేసింది. దీంతో పాటు వైకుంఠ ధామాలను ఏర్పాటు చేయించి పేదలకు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే పట్నం నరే�
దౌల్తాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు (మినిట్యాంక్బం�
దౌల్తాబాద్ : పేద ప్రజలకు రాష్ర్ట ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన హన్మంతు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చిక
దౌల్తాబాద్ : మండలంలోని ఓ వ్యక్తి కుంటలో పడి మృతి చెందిన సంఘటన కౌడీడ్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ మోహినోద్ధిన్ కథనం ప్రకారం.. మండలంలోని కౌడీడ్ గ్రామానికి చెందిన బంటు కేశవులు (32) శనివారం ఉదయం ప�
దౌల్తాబాద్ : టీఆర్ఎస్ పార్టీలో పని చేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని చెన్నకేశవ ఫంక్షన్హాల్లో నిర్వహించిన నూతన మ�
దౌల్తాబాద్ : జాతీయ స్థాయిలో ఇన్స్స్పైర్ పోటీల్లో విజయం సాధించిన దౌల్తాబాద్ మండలం గోకఫస్లవాద్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలను గురువారం రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ సిబ్బంది సందర్శించారు. సందర్శనలో